వలస కూలీలకు పాదరక్షల పంపిణీ
కేంద్రం అనుమతి ఇవ్వడంతో వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
కేంద్రం అనుమతి ఇవ్వడంతో వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అవస్థలు గమనించి డిసిఎంఎస్ చైర్మన శ్రీకాంత్ రెడ్డి జగిత్యాల జిల్లా రాయపట్నం పోలీసు చెక్ పోస్టు వద్ద వలస కూలీలకు పాదరక్షలు పంపిణీ చేశారు.