Asianet News TeluguAsianet News Telugu

మతప్రార్థనలకు వెళ్లినవారు..స్వచ్ఛందంగా ముందుకురావాలి..సీపీఐ నారాయణ

ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. 

ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో సన్నిహితంగా మెలిగినవారు కూడ పరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు.