Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. అక్కడ కరోనా వచ్చిందంటే చాలు.. నేరుగా స్మశానానికే...

కరోనా సోకిందంటే చాలు.. జనాలు భయపడడమే కాదు కరోనా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. 

కరోనా సోకిందంటే చాలు.. జనాలు భయపడడమే కాదు కరోనా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి దారుణ సంఘటనే నారాయణ్ ఖేడ్ లోని ఖానాపూర్ లో చోటుచేసుకుంది. కరోనా పాటిజివ్ వచ్చిన వారిని గ్రామస్తులు నేరుగా స్మశానంలోనే ఉంచేశారు. స్మశానంలోని ఓ గదిలో ఐసోలేషన్ చేశారు. వారికి సరైన, ఆహారం, వైద్యం అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

Video Top Stories