Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : ఫీవర్ ఆస్పత్రి కేసులు..అనుమానం మాత్రమే..నిర్ధారణ కాలేదు...

హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిందనే అనుమానంతో చైనానుండివచ్చిన నలుగురిని పరిశీలనలో ఉంచారు. 

హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిందనే అనుమానంతో చైనానుండివచ్చిన నలుగురిని పరిశీలనలో ఉంచారు. ఫీవర్ హాస్పిటల్ డాక్టర్ కె శంకర్ మాట్లాడుతూ, "మేము వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని తెలిపారు. ఇక ఒడిశా ప్రభుత్వంకూడా అంతర్జాతీయ ప్రయాణీకులను పరీక్షించడానికి విమానాశ్రయంలో వైద్యుల బృందాన్ని నియమించింది. er 80 people in China