Asianet News TeluguAsianet News Telugu

పోలీసులు ఘోరంగా కొడుతుండ్రు..తలసానికి మొరపెట్టుకున్న వ్యాపారులు...

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎర్రగడ్డమార్కెట్లో పర్యటించారు.

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎర్రగడ్డమార్కెట్లో పర్యటించారు.  కూరగాయల రేట్లు అడిగితెలుసుకున్నారు. వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయో కనుక్కున్నారు. కూరగాయలమ్ముకుని పోతుంటే పోలీసులు కొడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాసులందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు...