Asianet News TeluguAsianet News Telugu

బతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు... ప్రాణాలు తిరిగి రావు

కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు. 

కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టును చూపిస్తూ తాను ఎందుకు లాక్ డౌన్ ని పొడిగించమని కోరుతున్నాడో వివరించారు.