Asianet News TeluguAsianet News Telugu

కరోనాఎఫెక్ట్ : యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయఈవో గీత తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయఈవో గీత తెలిపారు. మార్చి 31వరకు ఈ రద్దు అమల్లో ఉంటుందని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 

Video Top Stories