తిరుమల దారిలోనే ధర్మపురి..దర్శనాలు రద్దు...
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్మి నరసింహస్వామి ఆలయంలో కరోనా కారణంగా భక్తుల దర్శనాలను రద్దు చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్మి నరసింహస్వామి ఆలయంలో కరోనా కారణంగా భక్తుల దర్శనాలను రద్దు చేశారు. ఇప్పటికే కరోనాజాగ్రత్తల్లో భాగంగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టినా, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్వామివారికి రోజువారి నిత్య పూజలు యదావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.