Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల : నులిపురుగుల మందు చిన్నారి ప్రాణాలు తీసింది

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోరం జరిగింది. 

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోరం జరిగింది. నులిపురుగుల నివారణకు ఇచ్చిన మాత్రలు వికటించి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. సహస్ర అనే ఎనిమిదేళ్ల పాప చనిపోయింది. చాలామంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.