ఆపరేషన్ సింధూర్ ని ముందుండి నడిపించిన ఈ సోఫియా ఖురేషి ఎవరు?
ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దాయాది దేశానికి భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. అర్థరాత్రి పూట పాకిస్తాన్ కి గుడ్ మార్నింగ్ చెప్పి వచ్చిన మన భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహించారు కల్నల్ సోఫియా ఖురేషి. అసలు ఎవరీ సోఫియా... ఆమె పూర్తి వివరాలు ఏంటి..? ఇక్కడ తెలుసుకుందాం.