Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక సంక్షోభంలో మరో ప్రైవేట్ బ్యాంకు..ఏటిఎంల ముందు కస్టమర్లు...

యస్ బ్యాంక్ ఖాతాదారులు ఒక్కో ఖాతానుంచి నెలకు రూ. 50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. 

యస్ బ్యాంక్ ఖాతాదారులు ఒక్కో ఖాతానుంచి నెలకు రూ. 50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏటీఎంల ముందు యస్ బ్యాంక్ ఖాతాదారులు బారులు తీరారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇది జరిగింది. ప్రైవేట్ రంగ బ్యాంకు ‘యస్’ బ్యాంకుపై ఏప్రిల్ మూడో తేదీ వరకు మారటోరియం విధించబడింది.