Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ కీలకం..ఎలాగంటే...: ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ ద్వారానే విజయం సాధ్యమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ ద్వారానే విజయం సాధ్యమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అమెరికాలాంటి దేశాల్లో కరోనావైరస్ ఒక్కసారిగా ఎలా విజృంభించిందో, ఇండియాలో లాక్ డౌన్ కారణంగా ఈ ఆరురోజుల్లో ఎలా తగ్గుముఖం పట్టిందో గ్రాఫ్స్ తో వివరించారు. అందరం కలిసికట్టుగా లాక్ డౌన్ ను విజయవంతం చేసి కరోనాఫ్రీ ఇండియాగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.