Asianet News TeluguAsianet News Telugu

video news : JNU విద్యార్థులు నిరసన...ప్రొఫెసర్ అస్వస్థత

యూనివర్సిటీలో తమ సమస్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని JNU విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీటిల్లో ఒకటైన హాస్టల్ ఫీజు, కరెంట్ బిల్లు పెంపునకు వ్యతిరేకంగాఇంటర్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ సమావేశ స్థలంలో నిరసన తెలిపారు. విద్యార్థులు చేసిన ఈ ఆందోళన వల్ల ప్రొఫెసర్ ఉమేష్ కదమ్ అస్వస్థతకు గురయ్యారని, అంబులెన్స్ ను కూడా విద్యార్థులు లోపలికి రానివ్వలేదని డీన్ M. జగదీష్ కుమార్ వాపోయారు. 

యూనివర్సిటీలో తమ సమస్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని JNU విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీటిల్లో ఒకటైన హాస్టల్ ఫీజు, కరెంట్ బిల్లు పెంపునకు వ్యతిరేకంగాఇంటర్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ సమావేశ స్థలంలో నిరసన తెలిపారు. విద్యార్థులు చేసిన ఈ ఆందోళన వల్ల ప్రొఫెసర్ ఉమేష్ కదమ్ అస్వస్థతకు గురయ్యారని, అంబులెన్స్ ను కూడా విద్యార్థులు లోపలికి రానివ్వలేదని డీన్ M. జగదీష్ కుమార్ వాపోయారు.