Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో అల్లర్లు వదంతులు మాత్రమే... కారణమైనవారిని అరెస్టు చేశాం

ఢిల్లీ అంతటా పరిస్థితి మామూలుగానే ఉందని ఢిల్లీ పోలీసు PRO ఎంఎస్ రాంధవా అన్నారు. 

ఢిల్లీ అంతటా పరిస్థితి మామూలుగానే ఉందని ఢిల్లీ పోలీసు PRO ఎంఎస్ రాంధవా అన్నారు. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో, నార్త్ ఈస్ట్ జిల్లాలోని ఖ్యాలా-రఘుబీర్ నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత ఉన్నట్లు వచ్చిన పుకార్లలో నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఈ వదంతులు వ్యాపింపచేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశామని, చాలామందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.