Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్ : మతిస్థిమితం లేకే..పిల్లల్ని బంధించాడు...

పిల్లల్ని బందీలుగా చేసిన పాత నేరస్తుడిని గురువారం నాడు అర్ధరాత్రి ఎన్‌ఎస్ జీ గార్డ్స్ చంపారు.

పిల్లల్ని బందీలుగా చేసిన పాత నేరస్తుడిని గురువారం నాడు అర్ధరాత్రి ఎన్‌ఎస్ జీ గార్డ్స్ చంపారు. నేరస్తుడి చేతిలో బందీలుగా ఉన్న పిల్లల్ని సురక్షితంగా విడిపించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మొహ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పుట్టినరోజు వేడుకలకు పిలిచి పిల్లల్ని బందీలుగా చేశాడు. నిందితుడు సుభాష్ బథంగా పోలీసులు గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేకనే అలా చేశాడని అంటున్నారు.