Asianet News TeluguAsianet News Telugu

108కి పెరిగన మృతులు: నితీష్ రాక, పెల్లుబుకిన నిరసనలు (వీడియో)

అక్యూట్ ఎన్ సెఫాలిటైస్ సిండ్రోమ్ తో ఇప్పటి వరకు 108 మరణించారు. చికిత్స పొందుతున్నవారిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ వైద్య, కళాశాల వైద్యశాలకు వచ్చారు. 

అక్యూట్ ఎన్ సెఫాలిటైస్ సిండ్రోమ్ తో ఇప్పటి వరకు 108 మరణించారు. చికిత్స పొందుతున్నవారిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ వైద్య, కళాశాల వైద్యశాలకు వచ్చారు. ఈ సందర్బంగా ఆస్పత్రి వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు.