Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ : మంత్రిని ప్రశ్నించాడని..కలెక్టరేట్ నుండి ఈడ్చుకెళ్లారు...

మధ్యప్రదేశ్, కిసాన్ కాంగ్రెస్ లో ఘర్షణ జరిగింది.

మధ్యప్రదేశ్, కిసాన్ కాంగ్రెస్ లో ఘర్షణ జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర వర్మను రాష్ట్ర మంత్రి పిసి శర్మమీద పెద్దగా కేకలు వేస్తూ వాగ్వాదానికి దిగాడు. దీంతో శైలేంద్రవర్మను హర్దా కలెక్టరేట్ ప్రాంగణం నుండి బలవంతంగా పంపించివేశారు.