కేరళ గవర్నర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : హిజాబ్ వివాదం, ఉమ్మడి పౌరస్మృతి, కాషాయీకరణలపై ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఏషియా నెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఏషియా నెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. దేశంలో హెడ్ లైన్స్ లో నిలుస్తున్న హిజాబ్ నుండి మొదలుకొని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల వరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తో ఏషియానెట్ న్యూస్ తో పంచుకున్న విషయాలను ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో చూడండి..!