Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక క్రైసిస్: విశ్వాస పరీక్ష ఆలస్యం వెనుక ఆంతర్యమిదే (వీడియో)

రెబెల్ ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, జేడీఎస్  కోరుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉందని  సంకీర్ణ కూటమి ఆరోపణలు చేస్తోంది.

విశ్వాస పరీక్షలో విప్ వర్తింప జేయాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) కోరుతోంది. ఇదే విషయమై స్పష్టత ఇవ్వాలని ఈ రెండు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.  రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉన్న విషయాన్ని బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ప్రయత్నిస్తున్నాయి.

రెబెల్ ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, జేడీఎస్  కోరుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉందని  సంకీర్ణ కూటమి ఆరోపణలు చేస్తోంది.

విశ్వాస పరీక్షలో విప్ వర్తింప జేయాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) కోరుతోంది. ఇదే విషయమై స్పష్టత ఇవ్వాలని ఈ రెండు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.  రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉన్న విషయాన్ని బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ప్రయత్నిస్తున్నాయి.