Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ పెట్టుబడులతో ఇండియాకు ఒరిగేదేంలేదు..పీయూష్ గోయల్

అమెజాన్ భారత్ లో డాలర్లు పెట్టుబడి పెట్టినంత మాత్రాన భారత్ కు ఫేవర్ చేసినట్టుకాదు.

అమెజాన్ భారత్ లో డాలర్లు పెట్టుబడి పెట్టినంత మాత్రాన భారత్ కు ఫేవర్ చేసినట్టుకాదు..అని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అన్నారు. తన ప్రకటనను సందర్భోచితంగా చూడాలని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు స్వాగతించబడతాయి కాని అవి చట్ట పరిధిలో ఉండాలి అని కూడా అన్నారు.