Asianet News TeluguAsianet News Telugu

వరదల్లో చిక్కుకున్న రైలు: ప్రయాణికుల ఆందోళన (వీడియో)

మహారాష్ట్రంలో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు అర్థాంతరంగా ఆగిపోయింది. బద్లాపూర్, వాంగనీ మధ్య రైలు ఆగిపోయింది. అందులో దాదాపు 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. వరదల కారణంగా రైలు ఈ రైలు మధ్యలో నిలిచిపోయింది. రైల్వే రక్షణ దళం, నగర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. 

మహారాష్ట్రంలో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు అర్థాంతరంగా ఆగిపోయింది. బద్లాపూర్, వాంగనీ మధ్య రైలు ఆగిపోయింది. అందులో దాదాపు 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. వరదల కారణంగా రైలు ఈ రైలు మధ్యలో నిలిచిపోయింది. రైల్వే రక్షణ దళం, నగర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రయాణికులను సురక్షితంగా రప్పించడానికి మూడు పడవలను పంపించినట్లు సమాచార, పౌరసంబంధాల డైరెక్టరేట్ జనరల్ బ్రిజేష్ సింగ్ చెప్పారు.