Asianet News TeluguAsianet News Telugu

కరోనా ప్రచారం : రంగంలోకి రోబోట్లు

కేరళ స్టార్టప్ మిషన్ కరోనా వైరస్ వ్యాప్తి అవగాహన కోసం రోబోట్లను ప్రవేశపెట్టింది.  

కేరళ స్టార్టప్ మిషన్ కరోనా వైరస్ వ్యాప్తి అవగాహన కోసం రోబోట్లను ప్రవేశపెట్టింది.  అసిమోవ్ రోబోటిక్స్ అనే స్టార్టప్ సంస్థ తయారు చేసిన ఈ రోబోట్లలో ఒకటి ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తుంది. మరొకటి ప్రపంచఆరోగ్య సంస్థ విడుదల చేసిన కరోనా జాగ్రత్తలను డిస్ ప్లే చేస్తుంది. దీంతోపాటు అంతేకాదు ఇది తలుపులు, కిటికీలను శానిటైజ్ చేస్తుంది. కరోనావైరస్ కు సంబంధించిన ప్రశ్నలకు ఈ రోబోట్లు సమాధానం కూడా ఇస్తాయి.