Asianet News TeluguAsianet News Telugu

చైనా అధ్యక్షుడితో మోడీ భేటీ (వీడియో)

చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ భారత పర్యటన కోసం తమిళనాడు సిద్ధమవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మధ్య శుక్రవారం మరో అనధికారిక భేటీ జరగనుంది. చైనా అధ్యక్షుడు అక్టోబర్ 11న చెన్నైకి చేరుకుంటారు. భద్రతా చర్యల్లో భాగంగా మామల్లపురంలోని ముఖ్య ప్రదేశాలన్నీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ భారత పర్యటన కోసం తమిళనాడు సిద్ధమవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మధ్య శుక్రవారం మరో అనధికారిక భేటీ జరగనుంది. చైనా అధ్యక్షుడు అక్టోబర్ 11న చెన్నైకి చేరుకుంటారు. భద్రతా చర్యల్లో భాగంగా మామల్లపురంలోని ముఖ్య ప్రదేశాలన్నీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.