Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా కేజ్రీవాల్ ను ఎన్నుకున్నారు. ఢిల్లీకి రెండోసారి ముఖ్యమంతరిగా అరవింద్ కేజ్రీవాల్  ఫిబ్రవరి 16 న  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.