Akhilesh Yadav Exclusive : యూపీ లో అధికారం మాదే... ఆ తరువాత 2024 ఎన్నికలే లక్ష్యం

ఉత్తరప్రదేశ్ లో రెండు దఫాల పోలింగ్ ముగిసింది. 

First Published Feb 16, 2022, 10:01 AM IST | Last Updated Feb 16, 2022, 10:01 AM IST

ఉత్తరప్రదేశ్ లో రెండు దఫాల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారు, ఎస్పీ గెలిచే అవకాశాలు, 2024 ఎన్నికల గురించి, కేరళ పై యోగి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వంటి అనేక అంశాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏషియా నెట్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.