Asianet News TeluguAsianet News Telugu

కేరళలో ఘోర ప్రమాదం:రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం

వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుండి కేరళలోని కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా.

వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుండి కేరళలోని కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా .విమానం రాత్రి 7.40 నిమిషాలకు లాండింగ్ అవుతుండగా ప్రమాదానికి కారణమయింది . భారీ వర్షం కారణంగా పైలట్ కి రన్వే కనపడక 30 అడుగుల లోతుకి పడిపోయి విమానం రెండు ముక్కలు అయింది . మొత్తం విమానంలో 195 మంది ప్రయాణికులు ,ఏడుగురు సిబ్బంది వున్నారు .పైలట్, కో పైలట్ సహా 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఆస్కారముంది. 20 అంబులెన్సులు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి .