Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ : చైనానుండి వచ్చాడు..అందుకే అనుమానం...

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక వ్యక్తి కరోనావైరస్ బారినపడినట్టు అనుమానిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక వ్యక్తి కరోనావైరస్ బారినపడినట్టు అనుమానిస్తున్నారు. చైనానుండి ఇటీవలే వచ్చిన ఈ వ్యక్తిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఉజ్జయిని జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ మిశ్రా మాట్లాడుతూ “రోగి కొద్ది రోజుల క్రితం చైనా నుండి తిరిగి వచ్చాడు. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచాం. అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పూణేకు పంపాం అని చెప్పాడు.