Asianet News TeluguAsianet News Telugu

ఏడ్చేసిన బిజెపి అభ్యర్థి సాధ్వి ప్రజ్ఢ సింగ్ (వీడియో)

జైలు అధికారులు తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ బిజెపి భోపాల్ లోకసభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఢసింగ్ ఠాకూర్ ఏడ్చేచేశారు. బిజెపి కార్యర్తల సమావేశంలో ఆమె గురువారం కన్నీరు పెట్టుకున్నారు.

జైలు అధికారులు తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ బిజెపి భోపాల్ లోకసభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఢసింగ్ ఠాకూర్ ఏడ్చేచేశారు. బిజెపి కార్యర్తల సమావేశంలో ఆమె గురువారం కన్నీరు పెట్టుకున్నారు.ఇదిలావుంటే, భోపాల్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్ పై మాలేగావ్ పేలుళ్ల విక్టిమ్ తండ్రి ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆమెకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేస్తూ ఆమె బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడాన్ని ఆయన ఎన్ఐఎ కోర్టు ముందు సవాల్ చేశారు.

Video Top Stories