Asianet News TeluguAsianet News Telugu

BRICS2019 Summit : ఇండియా, చైనాల బంధానికి నూతనోత్తేజం

బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ 2019 సమ్మిట్ తో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు గ్జి జింగ్ పింగ్ తో ఇరుదేశాల ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా సమావేశం అయ్యారు.

బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ 2019 సమ్మిట్ తో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు గ్జి జింగ్ పింగ్ తో ఇరుదేశాల ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా సమావేశం అయ్యారు. చైనాను ఉద్దేశించి మేము చెన్నైలో కలిసినప్పుడు మా ఈ ప్రయాణం ఓ కొత్త శక్తిని సంతరించుకుంది అన్నారు.