Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవీకి ఛాలెంజ్ విసిరిన 'నగ్నం' హీరోయిన్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మనం సైతం నటి శ్రీ రాపాక యాక్టెప్ట్ చేసింది. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మనం సైతం నటి శ్రీ రాపాక యాక్టెప్ట్ చేసింది. మూడు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ కు డైరెక్టర్ తేజా, ప్రొడ్యూసర్ దామోధరప్రసాద్, ఆర్జీవీలను నామినేట్ చేసింది.