పసుపులేటి రామారావు మృతి : నా ప్రాణం ఖరీదు సినిమాకు రివ్యూ రాసిన జర్నలిస్ట్...
సీనియర్ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో మృతి చెందారు.
సీనియర్ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని చాలామంది సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. చిరంజీవి కుటుంబంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి,శర్వానంద్, శ్రీకాంత్ లతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు, జర్నలిస్టులు ఆయనకు నివాళులు అర్పించారు.