Asianet News TeluguAsianet News Telugu

తీర్ధయాత్రలు చేస్తోన్న హీరోయిన్లు.. వాణీ కపూర్ తో కలిసి రాశీ ఖన్నా ప్రత్యేక పూజలు

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వలస వెళ్ళిన నటి రాశీ ఖన్నా. బాలీవుడ్ నటీనటులతో కలిసి యాత్రలు చేస్తుంది బ్యూటీ. రీసెంట్ గా వాణీ కపూర్ తో కలిసి రీసెంట్ గా ప్రత్యేక పూజలు చేసింది రాశీ. 
 

First Published May 28, 2024, 5:52 PM IST | Last Updated May 28, 2024, 5:52 PM IST

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వలస వెళ్ళిన నటి రాశీ ఖన్నా. బాలీవుడ్ నటీనటులతో కలిసి యాత్రలు చేస్తుంది బ్యూటీ. రీసెంట్ గా వాణీ కపూర్ తో కలిసి రీసెంట్ గా ప్రత్యేక పూజలు చేసింది రాశీ.