Asianet News TeluguAsianet News Telugu

ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి పూజితా పొన్నాడ

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన పూజితా పొన్నాడ.

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన పూజితా పొన్నాడ.అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని పూజిత గారూ అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. యాక్టర్ అనిల్ అదిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ లో తన నివాసం లో మూడు మొక్కలు నాటింది .అనంతరం మరో ముగ్గురు డైరెక్టర్ చాణిక్య చిన్న, వై.స్. కృష్ణ, కుమార్ .పి. ర్. ఓ లకు  గ్రీన్ ఛాలెంజ్ విసిరిన  పూజిత పొన్నాడ