Asianet News TeluguAsianet News Telugu

ఇదే రోజు జూనియర్ ఎన్టీఆర్ కు తీరని లోటు

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయి సరిగ్గా నేటికి రెండేళ్లు. 

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయి సరిగ్గా నేటికి రెండేళ్లు. 2018 ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నందమూరి కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. 

Video Top Stories