Asianet News TeluguAsianet News Telugu

కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ప్రారంభించిన మెగాస్టార్..నాగార్జున విరాళం కోటి రూపాయలు

చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఏర్పాటయ్యింది. 

చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఏర్పాటయ్యింది. ఎన్ శంకర్, సి. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, దాము, బెనర్జీ లు సభ్యులుగా ఈ సంస్థ  ప్రారంభమయ్యింది. దీనికింద కరోనానేపధ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదవారికి కావాల్సిన సాయం అందిస్తారు. దీనికి నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు ఇప్పటికే విరాళాలు ఇచ్చారు.