Asianet News TeluguAsianet News Telugu

జనతా కర్ఫ్యూ : సాయంత్రం ఐదింటికి గుమ్మాల్లోకి రండి..చిరంజీవి

మోడీపిలుపుమేరకు ఆదివారం ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు జనతాకర్ఫ్యూ పాటిద్దామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. 

మోడీపిలుపుమేరకు ఆదివారం ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు జనతాకర్ఫ్యూ పాటిద్దామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు అందరూ గుమ్మాల్లో నిలబడి కరతాళధ్వనులతో సేవలందిస్తున్నవారికి ధన్యవాదాలు చెబుదాం అని పిలుపునిచ్చారు..ఆ వీడియో...