Asianet News TeluguAsianet News Telugu

మొక్కలు నాటిన జనసేనాని.. లక్ష మొక్కల కార్యక్రమానికి శ్రీకారం..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ‌్‌లో భాగంగా సినీ నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ‌్‌లో భాగంగా సినీ నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పాల్గొన్నారు.