'కాలేజ్ కుమార్' ట్రైలర్.. కొత్తగా ఉందే!
నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్ కుమార్’.
నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్ కుమార్’. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా హరి సంతోష్ టాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ను సీనియర్ నటుడు సాయికుమార్ ఆవిష్కరించారు. మార్చి 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.