Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ తో భేటీకి గన్నవరం చేరుకున్న చిరంజీవి టీమ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను  కలిసేందుకు సినీ ప్రముఖులు బృందం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను  కలిసేందుకు సినీ ప్రముఖులు బృందం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమబృందం అక్కడికి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బృందంలో హీరోలు చిరంజీవి , నాగార్జున , దర్శకులు రాజమౌళి , నిర్మాతలు డి.సురేష్ బాబు ఉన్నారు.