జగన్ తో సమావేశమైన సినీ ప్రముఖులు

ముఖ్యమంత్రి జగన్‌తో సినీప్రముఖుల సమావేశం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభం అయింది. 

First Published Feb 10, 2022, 12:52 PM IST | Last Updated Feb 10, 2022, 12:52 PM IST

ముఖ్యమంత్రి జగన్‌తో సినీప్రముఖుల సమావేశం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభం అయింది. సినీ బృందంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్.నారాయణమూర్తి ఉన్నారు. జీవో నం.35లో సవరణల ప్రతిపాదనలపై చర్చించనున్న సినీ ప్రముఖులు