Asianet News TeluguAsianet News Telugu

సస్పెన్స్ థ్రిల్లర్ అడివి శేషు "ఎవరు" టీజర్ (వీడియో)

సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రెజీనాకు 'ఎవరు' చిత్రం రూపంలో మంచి అవకాశం దక్కింది. అడివి శేష్ నటిస్తున్న ఈ చిత్రం వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది. రెజీనా పాత్ర చుట్టూ కథ ఉండబోతున్నట్లు దర్శకుడు టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు. అడివి శేష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు.

సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రెజీనాకు 'ఎవరు' చిత్రం రూపంలో మంచి అవకాశం దక్కింది. అడివి శేష్ నటిస్తున్న ఈ చిత్రం వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది. రెజీనా పాత్ర చుట్టూ కథ ఉండబోతున్నట్లు దర్శకుడు టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు. అడివి శేష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు.