Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : ఫ్రెండ్ తో కలిసి.. మొక్కలు నాటిన తనీష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0లో భాగంగా ఫస్ట్ ఉమెన్ పైలట్ సంజనా విసిరిన ఛాలెంజ్ ను నటుడు తనీష్ అల్లాడి స్వీకరించాడు. 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0లో భాగంగా ఫస్ట్ ఉమెన్ పైలట్ సంజనా విసిరిన ఛాలెంజ్ ను నటుడు తనీష్ అల్లాడి స్వీకరించాడు.  చిలుకా నగర్ లో మొక్కలు నాటి ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి ఛాలెంజ్ చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని. పెరుగుతున్న వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా నీను నా అభిమానులందరికీ వారు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.