Asianet News TeluguAsianet News Telugu

పందానికి పోయి ప్రాణం పోగొట్టుకున్న యువకుడు

ఆషాడం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాలలో యువకులు సరదాగా పందాలు నిర్వహించుకుంటారు..

ఆషాడం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాలలో యువకులు సరదాగా పందాలు నిర్వహించుకుంటారు..నిమ్మకాయ ను విసరటం, టెంకాయను విసరటం ,రాతి గుండు ను ఎత్తటం ఇటువంటివి మగవారు చేస్తే, చెట్లకు ఊయలలు వేసుకొని ఊగడం ఆడవారి వంతు ఈ ఆటలు అనాధిగా వస్తున్న ఆచార సంప్రదాయాలు, నేటికీ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ సరదానే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..