Asianet News TeluguAsianet News Telugu

కాకినాడలో దారుణం...మహిళ వాలంటీర్ పై వైసిపి కార్యకర్తలు దాడి

కాకినాడ: తనపై వైసిపి కార్యకర్తలు దాడి చేసారంటూ ఓ మహిళా వాలంటీర్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. 

కాకినాడ: తనపై వైసిపి కార్యకర్తలు దాడి చేసారంటూ ఓ మహిళా వాలంటీర్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. వార్డు వాలంటీర్ చీకోటి శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్తపై అనుమానం పెంచుకుని వైసిపి కార్యకర్తలు ఇవాళ దాడికి పాల్పడ్డారు. ఇలా వారిపై దాడికి పాల్పడినప్పుడు తీసిన కొన్ని వీడియోలను బాధిత మహిళ మీడియా కు అందచేసింది. 

Video Top Stories