Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై పోరులో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది-అయ్యన్న పాత్రుడు

కరోనాని నివారించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.  

కరోనాని నివారించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  అన్నారు.  మంగళవారం నాడు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే  3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి, కరోనాలో   మొదటి స్ధానంలో ఉంది.  కరోనాని నివారించటం చేతకాక ప్రభుత్వం చేతులత్తేసింది. ప్రజలే తమ ప్రాణాలు తాము కాపాడుకోవాలి అని  అన్నారు .