Asianet News TeluguAsianet News Telugu

మోదీ మీద కొడాలినాని వ్యాఖ్యలు.. ఇరకాటంలో వైసీపీ.. మరికొన్ని..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ కీలక ములుపులు తిరుగుతోంది. 

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ కీలక ములుపులు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలువురు సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి. సారా అలీఖాన్, దీపికా పదుకొణే,  శ్రద్ధాకపూర్ లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా బటయకు వచ్చాయి. వీరి తర్వాత మరో హీరోయిన్ దియా మీర్జా పేరు కూడా బయటకు వచ్చింది. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దియా మీర్జా పేర్కొంది.  నేపథ్యంలో.. సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నగ్మా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై సంచలన కామెంట్స్ చేశారు.