Asianet News TeluguAsianet News Telugu

పాస్టర్లపై పేడనీళ్లు..ఊర్లోకి రావద్దంటూ నిరసన...

కృష్ణాజిల్లా మచిలీపట్నం గూడూరులో ఓ వ్యక్తి అందరిమీదా పేడనీళ్లు చల్లాడు. 

కృష్ణాజిల్లా మచిలీపట్నం గూడూరులో ఓ వ్యక్తి అందరిమీదా పేడనీళ్లు చల్లాడు. వివరాల్లోకి వెడితే సువార్త పేరుతో ఊర్లోకి మతప్రచారం కోసం వస్తున్నారంటూ పాస్టర్లమీద ఆవుపేడనీళ్లు చల్లారు గ్రామస్తులు. మతప్రచారం అంటూ వారిని తిప్పికొట్టారు.