విశాఖమన్యంలో వ్యక్తిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
విశాఖ పాడేరు ఏజెన్సీ పెదబయలు మండల పరిధిలో వ్యక్తి హత్య జరిగింది .
విశాఖ పాడేరు ఏజెన్సీ పెదబయలు మండల పరిధిలో వ్యక్తి హత్య జరిగింది . గంపరాయి ఘాటీ మలుపు వద్ద రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్థరాత్రి వల్లంగి.రామకృష్ణ (19) హత్య చేసారు.తల, శరీర భాగాలకు బలమైన గాయలయ్యాయి.పాడేరు
సిఐ పి పి నాయుడు si రాజారావు సంఘటన స్థలం లో చేరుకుని వివరాలు తెలుసుకున్నారు .