Asianet News TeluguAsianet News Telugu

అమరావతి లొనే రాజధాని కోసం1300 ల రోజులకు చేరుకున్న రైతుల ఆందోళన

 ఏపీ రాజధాని అమరావతి లోనే ఉండాలంటూ 1300 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు.

 ఏపీ రాజధాని అమరావతి లోనే ఉండాలంటూ 1300 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు.1300 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు.తమ గోడు దేవుళ్లకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందంటూ అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి నుండి దుర్గగుడి, మంగళగిరిలోనే పానకాల స్వామి టెంపుల్ ను వెళ్ళనున్న అమరావతి మహిళా రైతులు.

Video Top Stories