Asianet News TeluguAsianet News Telugu

మంత్రి నారా లోకేష్ ని కలిసిన టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి..

ఆంధ్రప్రదేశ్ ఐటీమంత్రి లోకేషన్ ను కలిశారు ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరించి..హనుమలాంటి మంచి ఆటగాళ్ళకు అన్యాయం చేశారన్న  ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో లోకేష్ ను హనుమ కలవడం హాట్ టాపిక్ అయ్యింది. 
 

First Published Jun 26, 2024, 1:56 PM IST | Last Updated Jun 26, 2024, 1:56 PM IST

ఆంధ్రప్రదేశ్ ఐటీమంత్రి లోకేషన్ ను కలిశారు ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరించి..హనుమలాంటి మంచి ఆటగాళ్ళకు అన్యాయం చేశారన్న  ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో లోకేష్ ను హనుమ కలవడం హాట్ టాపిక్ అయ్యింది.